Site logo

గాంధీ జయంతి సందర్భంగా జమ్మికుంట లో గాంధీ విగ్రహానికి పాలాభిషేకం

జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద గాంధీ కి పాలాభిషేకం చేసి పూలమాల వేసిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు కమీషనర్ అనిసూర్ రషీద్ గారు, పి ఎ సి ఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ గారు, సి ఐ సృజన్ రెడ్డి గారు, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు…

Comments

  • No comments yet.
  • Add a comment