Site logo

మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం దరఖాస్తులు ప్రారంభం

హుజురాబాద్, జమ్మికుంట మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానించగా పడుతున్నది. ఈ పాఠశాలలో 75% మైనార్టీ విద్యార్థులకు 25 శాతం నాన్ మైనార్టీ విద్యార్థులకు ప్రవేశానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన పత్రికా ప్రకటన వెలువడింది.

Comments

  • No comments yet.
  • Add a comment