Site logo

మేదరి పేద విద్యార్థి విద్యార్థుల ప్రతిభ పురస్కారాలకు ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్

కరీంనగర్ జిల్లా// హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం లోని స్థానిక వర్తక సంఘ భవనంలో మేదరి పేద విద్యార్థి విద్యార్థులు ప్రతిభ పురస్కారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారు వచ్చి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించి అభినందించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్య పేదరికంతో కాదు కృషితో చదవాలన్నారు పేదల అందరినీ ఆదుకుంటారని చెప్పారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మేదర సంఘ నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Comments

  • No comments yet.
  • Add a comment